Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమా? గుడ్ బుక్ పేరుతో మోసానికి శ్రీకారం : వాసిరెడ్డి పద్మ (Video)

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (15:11 IST)
తాను ఏపీ రాష్ట్ర మహిళా సంఘం చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో అనేక విషయాలు జరిగాయని, వాటిపై నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను మహిళా చైర్ పర్సన్‌గా ఉండగా, అనేక విషయాలు నాడు ప్రభుత్వం ముందు పెట్టినా పట్టించుకోలేదని వాపోయారు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, జగన్ రెడ్డి పాలన ఏమైనా మహిళలకు స్వర్ణయుగమా? రోజుకో వికృతమైన ఘటన నాడు మహిళలపై జరిగినా, ఏ నాడు జగన్ రెడ్డి బయటకు రాలేదు, ఒక్క పరామర్శ చేయలేదు. 
 
ఆ రోజు హోంమంత్రి స్పందించేది కాదు. చాలా విషయాలు నాడు తొక్కి పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయం చేయటానికి రోడ్లపైకి వస్తున్నారని, నీకు రాజకీయం చేయటానికి మహిళలే దొరికారా అంటూ ఆమె మండిపడ్డారు. జగన్ రెడ్డికి బాధ్యత లేదని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మోసం చేశారనీ, ఇప్పుడు అధికారం పోయాక మరోసారి గుడ్‌‍బుక్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వైసీపీని వ్యాపార సంస్థలా నడిపారంటూ ధ్వజమెత్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రద్ధా కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.. సమంతలా?

పచ్చిగా వ్యభిచారం చేసేవారికి పార్టీ పదవా? నటి శ్రీరెడ్డి సంచలన Video

భారతీయ చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే టాలీవుడ్ హీరో ఎవరు?

కమర్షియల్ సినిమాలకు నిత్యామీనన్ నో.. బరువుపై కేర్ లేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments