Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:15 IST)
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకునాయి. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన తొండమనాడు వెలసివున్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని  పురస్కరించుకుని  మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, హృదయాలను హత్తుకునే పుష్పాలతో ఆధ్యాత్మికశోభతో కళకళలాడుతు తిరుమల తరహాలో వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

వేకువజామున శ్రీవారి ఆలయాన్ని తెరిచి పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఏకాంతంగా స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన పిదప భక్తులకు స్వామివారి దర్శనం కావించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, చలువ పందిళ్లు, ఏర్పాటుచేశారు.

ఆలయలలో స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆలయపరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయి గోవింద నమస్కారాలతో  మారుమోగిన ఆలయాలు, భక్తులు  తెల్లవారుజామునుంచే  ఉత్తర ద్వారంద్యారా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments