Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బాలికపై తండ్రి స్నేహితుల అఘాయిత్యం

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. స్కూలుకు వెళుతున్న ఓ బాలికపై ఆ బాలిక తండ్రి స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, ఎప్పటిలాగే సోమవారం స్కూలుకు బయలుదేరింది. అయితే, బాలికను ఆమె తండ్రి స్నేహితులు ముగ్గురు అడ్డుకుని కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఆమెను బైక్ ఎక్కించుకుని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక కామాంధులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, చంపేస్తామని బెదిరించారు. 
 
పైగా, సామూహిక అత్యాచారానికి వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు. అయితే, ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments