Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవం

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (11:45 IST)
చిత్తూరు జిల్లాలో ఓ గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పీలేరు రూరల్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కె.వి పల్లి మండలం గ్యారంపల్లె కస్పా సమీపంలోని పీలేరు రాయచోటి జాతీయ రహదారిలోగల వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తు తెలియని మహిళ శవాన్ని గోనెసంచిలో తెచ్చి పడవేసినట్లు స్థానికులు ఫిర్యాదు మేరకు కనుగొన్నామన్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు రూరల్ సీఐ మహిళ శవాన్ని పరిశీలించగా ఆమె ఆకుపచ్చని చీర ఎర్రని జాకెట్ ధరించి ఉంది. 
 
అలాగే ఆమె మెడలో రోల్డ్ గోల్డ్ చైనుపై ఏవైఏ అనే అక్షరాలను గుర్తించారు. గుర్తుతెలియని మహిళను హతమార్చి ఇక్కడ తెచ్చి పడవేశారన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. పై ఆచూకీ గల మహిళ ఎవరైనా గుర్తించినట్లయితే పీలేరు రూరల్ సిఐకు సమాచారం అందించగలరని సూచించారు. మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments