Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవం

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (11:45 IST)
చిత్తూరు జిల్లాలో ఓ గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పీలేరు రూరల్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కె.వి పల్లి మండలం గ్యారంపల్లె కస్పా సమీపంలోని పీలేరు రాయచోటి జాతీయ రహదారిలోగల వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తు తెలియని మహిళ శవాన్ని గోనెసంచిలో తెచ్చి పడవేసినట్లు స్థానికులు ఫిర్యాదు మేరకు కనుగొన్నామన్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు రూరల్ సీఐ మహిళ శవాన్ని పరిశీలించగా ఆమె ఆకుపచ్చని చీర ఎర్రని జాకెట్ ధరించి ఉంది. 
 
అలాగే ఆమె మెడలో రోల్డ్ గోల్డ్ చైనుపై ఏవైఏ అనే అక్షరాలను గుర్తించారు. గుర్తుతెలియని మహిళను హతమార్చి ఇక్కడ తెచ్చి పడవేశారన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. పై ఆచూకీ గల మహిళ ఎవరైనా గుర్తించినట్లయితే పీలేరు రూరల్ సిఐకు సమాచారం అందించగలరని సూచించారు. మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments