Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి రావాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం లేఖ

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ లేఖలు రాసింది. విభజన చట్టం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. 
 
ఏపీ పునర్వభజన చట్టంలో పేర్కొన్న అశాలు, వాటి అమలు, ఇంకా అమలుకు నోచుకోని అంశాల అమలు తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని ఇంకా అమ‌లు కాని అంశాల‌పై చ‌ర్చ‌కు కేంద్ర హోం శాఖ సిద్ధ‌మైంది. 
 
ఈ దిశ‌గా ఈ నెల 27న ఇరు రాష్ట్రాల‌తో స‌మావేశం కావాల‌ని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు స‌మావేశానికి హాజ‌రు కావాలంటూ ఆయ‌న ఇరు రాష్ట్రాల సీఎస్‌ల‌కు లేఖ‌లు రాశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌పైనే ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments