Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుకార్లు నమ్మొద్దు.. వైకాపాలో చేరడం లేదు : ఉండవల్లి

Webdunia
మంగళవారం, 7 మే 2019 (14:48 IST)
తాను వైకాపాలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపాలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై ఉండవల్లి అరుణ్ క్లారిటీ ఇచ్చారు. తాను వైకాపాలో చేరుతున్నని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. 
 
పైగా, రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్టు వెల్లడించారు. ఇకపై తిరిగి రాజకీయల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదన్నారు. ముఖ్యంగా తనకి ఇలాగే బాగుందని తప్పులు చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిచడం వల్ల ఎంతో సంతృప్తి చెందుతున్నాన్నారు. వైసీపీ పార్టీలో తనకంటే అనుభవజ్ఞులైన, మేధావులు ఉన్నారని పార్టీకి తన అవసరం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments