Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుకార్లు నమ్మొద్దు.. వైకాపాలో చేరడం లేదు : ఉండవల్లి

Webdunia
మంగళవారం, 7 మే 2019 (14:48 IST)
తాను వైకాపాలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపాలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై ఉండవల్లి అరుణ్ క్లారిటీ ఇచ్చారు. తాను వైకాపాలో చేరుతున్నని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. 
 
పైగా, రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్టు వెల్లడించారు. ఇకపై తిరిగి రాజకీయల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదన్నారు. ముఖ్యంగా తనకి ఇలాగే బాగుందని తప్పులు చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిచడం వల్ల ఎంతో సంతృప్తి చెందుతున్నాన్నారు. వైసీపీ పార్టీలో తనకంటే అనుభవజ్ఞులైన, మేధావులు ఉన్నారని పార్టీకి తన అవసరం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments