Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామ అల్లుళ్ళ పెనుగులాట‌, మామ మృతి

Webdunia
గురువారం, 29 జులై 2021 (23:16 IST)
కృష్ణాజిల్లా కోడూరులో ఈ సంఘ‌ట‌న జరిగింది. మామ అల్లుడు మధ్య ఏర్పడిన ఘర్షణలో ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాట వలన మామ మృతి చెందాడు. కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది అని కోడూరు ఎస్ఐ పి నాగరాజు తెలిపారు.

కోడూరు తూర్పు ప్రాంతానికి చెందిన నరహరశెట్టి సుబ్రమణ్యం సావిత్రి దంపతుల రెండవ కుమార్తె కృష్ణకుమారిని కోడూరుకు చెందిన ముత్తిరెడ్డి నాగ రత్తయ్య కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడుకి పుట్టుకతోనే పోలియో వచ్చి వికలాంగుడ‌య్యాడు.

అప్పటి నుండి అల్లుడు మామ‌తో గొడ‌వ‌ప‌డుతున్నాడు. తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వాడటం వలన... మీ అశ్రద్ధ వల్లే నా కుమారుడు వికలాంగుడిగా పుట్టాడు అంటూ... గత కొద్ది కాలం నుండి అత్తామామలను నిందిస్తూ వచ్చాడు. నిన్న అర్ధ‌రాత్రి అత్తమామలు, అల్లుడు నాగ రత్తయ్య కోడూరులో వారి బంధువుల ఇంటి వ‌చ్చారు. అక్క‌డ మాటా మాట పెరిగి మామ అల్లుళ్ళు కొట్టుకున్నారు. ఈ పెనుగులాట‌లో మామ మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments