Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 నుంచి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌.. విజయవాడ-విశాఖ​ మధ్య పరుగు

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (20:01 IST)
ఈ నెల 26 నుంచి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ-విశాఖ​ మధ్య పరుగులు పెట్టనుంది. పూర్తి ఏసీ బోగీలతో నడిచే డబుల్​ డెక్కర్​ ఎక్స్​ప్రెస్​ ఉదయ్​కు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి పచ్చజెండా ఊపనున్నారు.

ఈ నెల 26న విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఎక్స్​ప్రెస్​ను రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి ప్రారంభించనున్నారు. 27 నుంచి ప్రయాణికులకు అవకాశం కల్పిస్తారు. ఉదయం 5.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి... 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది.

విజయవాడలో సాయంత్రం 5.30కి బయలుదేరి రాత్రి 11 గంటలకు తిరిగి విశాఖ చేరుతుంది. ఇది ప్రయాణీకులకు సౌకర్యవంతంగా వుంటుందని రైల్వే శాఖ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments