Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (12:07 IST)
విశాఖపట్టణం నుంచ మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన శివాజీ భుజంకాం, బాలాజీ అంకుష్‌ జాదవ్‌ విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాడు.
 
ఇందులోభాగంగా, తుని రైల్వేస్టేషన్‌కు వస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. పట్టణ సీఐ జి.రమేష్‌ సిబ్బందితో కలిసి వారిని పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌ సెంటర్‌లో అదుపులోకి తీసుకుని, 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments