Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (12:07 IST)
విశాఖపట్టణం నుంచ మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన శివాజీ భుజంకాం, బాలాజీ అంకుష్‌ జాదవ్‌ విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాడు.
 
ఇందులోభాగంగా, తుని రైల్వేస్టేషన్‌కు వస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. పట్టణ సీఐ జి.రమేష్‌ సిబ్బందితో కలిసి వారిని పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌ సెంటర్‌లో అదుపులోకి తీసుకుని, 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments