Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రోజా వెంటపడ్డ టిటిడి విజిలెన్స్ అధికారి.. ఎందుకు?

తిరుమలలో నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి పడ్డాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చిన రోజా, తన కారు ఎక్కేంతవరకు కూడా ఆ విజిలెన్స్ అధికారి వెంటపడ్డాడు. రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి వెంట పడటం చూసిన

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (21:54 IST)
తిరుమలలో నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి పడ్డాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చిన రోజా, తన కారు ఎక్కేంతవరకు కూడా ఆ విజిలెన్స్ అధికారి వెంటపడ్డాడు. రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి వెంట పడటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే ఆ అధికారి రోజాను తిరుమల మాడవీధుల్లో మాట్లాడనీయకుండా ఉండేందుకు వెంటపడినట్లు మీడియా ప్రతినిధులు తరువాత గుర్తించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో రోజా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని గతంలో టిటిడి ఉన్నతాధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో టిటిడి విజిలెన్స్ అధికారులు రోజాకు ఆ విషయాన్ని చెప్పేందుకు ఆమె వెంట పడ్డాడు. 
 
చివరకు ఆలయం ముందు రోజా మాట్లాడుతుండగా... మేడం మాట్లాడొద్దు అంటూ చెప్పే ప్రయత్నం విజిలెన్స్ అధికారి చేసినా ఆమె మాత్రం మాట్లాడుతూనే ఉండిపోయారు. చివరకు చేసేదేమీ లేక ఆ విజిలెన్స్ అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments