దర్శనాల కొనసాగింపుకే మొగ్గు చూపుతున్న టిటిడి

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (20:48 IST)
తిరుమల దేవస్థానంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్వామి వారికి ఏకాంతంగా పూజలు నిర్వహించి, స్వామి దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆలయ గౌరవ అర్చకులు రమణ దీక్షితులుతో పాటు అర్చకులు, పలువురు ఉద్యోగులు వాపోతుంటే టిటిడి మాత్రం దర్శనాల కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 
 
తిరుపతిలో లాక్‌డౌన్ మూలంగా సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కలికంగా నిలిపివేసిన టిటిడి ఆగస్ట్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్లో విడుదల చేసింది. రోజుకి తొమ్మిది వేల మంది దర్శనానికి వచ్చే విధంగా  టిక్కెట్లను ఆన్ లైన్లో ఉంచింది. 
కరోనా మూలంగా భక్తులు దర్శనాలు సంఖ్య రోజుకు 12 వేల నుంచి 9 వేలకు తగ్గిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments