Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శనాల కొనసాగింపుకే మొగ్గు చూపుతున్న టిటిడి

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (20:48 IST)
తిరుమల దేవస్థానంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్వామి వారికి ఏకాంతంగా పూజలు నిర్వహించి, స్వామి దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆలయ గౌరవ అర్చకులు రమణ దీక్షితులుతో పాటు అర్చకులు, పలువురు ఉద్యోగులు వాపోతుంటే టిటిడి మాత్రం దర్శనాల కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 
 
తిరుపతిలో లాక్‌డౌన్ మూలంగా సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కలికంగా నిలిపివేసిన టిటిడి ఆగస్ట్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్లో విడుదల చేసింది. రోజుకి తొమ్మిది వేల మంది దర్శనానికి వచ్చే విధంగా  టిక్కెట్లను ఆన్ లైన్లో ఉంచింది. 
కరోనా మూలంగా భక్తులు దర్శనాలు సంఖ్య రోజుకు 12 వేల నుంచి 9 వేలకు తగ్గిపోయింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments