Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపడిన బండరాళ్లు .. తిరుమల రెండో కనుమ రహదారి మూసివేత

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (08:53 IST)
ఇటీవల తిరుమల తిరుపతిని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. దీంతో తిరుమల ఘాట్ రోడ్డుపై కొండ చరియలు తరచుగా విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మరోమారు కొండ చరియలు (పెద్దపెద్ద బండరాళ్లు) విరిగి రోడ్డుపై పడ్డాయి. ఈ కారణంగా ఘాట్ రోడ్డు బాగా దెబ్బతింది. దీంతో రెండో కనుమ రహదారిని మూసివేశారు. 
 
రెండో ఘాట్ రోడ్డు‌లో లింక్ రోడ్డు సమీపంలో కొండపైన నుంచి రహదారిపై ఒక్కసారిగా ఈ బండరాళ్లు, మట్టి విరిగిపడింది. దీంతో మూడు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల వాహనాలను విజిలెన్స్ నిలిపివేశారు. 
 
తితిదే ఇంజనీరింగ్, అటవీ శాఖ అధికారులు కొండ చరియలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే, రెండో కనుమ రహాదారిలో వాహనాలను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments