Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొడ్డిదారిన పదవులు దక్కించుకోలేదు... నా సొంత డబ్బులే ఖర్చు చేస్తా : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
బుధవారం, 17 జులై 2019 (17:43 IST)
మాజీ మంత్రి నారా లోకేశ్‌పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాను దొడ్డిదారిన పదవిలోకి రాలేదన్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోనని, అవసరమైతే తన డబ్బే ఖర్చు చేస్తానంటూ ప్రకటించారు. 
 
అమరావతిలో తితిదే ఛైర్మన్‌కు క్యాంపు కార్యాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, దేవుడు సొమ్మును స్వాహా చేయబోతున్నారంటూ విమర్శించారు. 
 
దీనికి వైబీ సుబ్బారెడ్డి స్పందించారు. 'ఈ అబ్బాకొడుకులు ఇద్దరూ రాష్ట్రమంతా దోచి పారేశారు. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోను. అవసరమైతే నా జేబు నుంచి ఖర్చు చేస్తాను. మేము ఏమీ వాళ్లలాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. మా ముఖ్యమంత్రి, మేము పదేళ్లు కష్టపడ్డాం.
 
ప్రజలకు మేలు చేయాలని వచ్చాం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దేవుడి సొమ్ము స్వాహా కాదు.. ఒక్క రూపాయి సొమ్మును వృథా కూడా కానివ్వబోం. నా ప్రయాణాలకు కూడా స్వామివారి సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడను. అక్కసుతో బాధపడుతున్న ప్రతిపక్షాలన్నింటికి ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నా' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments