ఈ మజ్జిగ ఇంత పుల్లగా వున్నాయేమిటండీ... తితిదే ఛైర్మన్ అసహనం(Video)

టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని

Webdunia
శనివారం, 5 మే 2018 (17:54 IST)
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని చెప్పారు. అలాగే వంటశాలలు, పాల బాయిలర్‌లు పరిశీలించి ఆలయం వద్దకు చేరుకొని భక్తులకు ఎండలో కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ వెయ్యాలని సూచించారు. 
 
అలాగే క్యూ లైన్లలో వేచి వుండేవారికి గాలి ఆడేందుకు ఎయిర్ కూలర్స్ బిగించాలనీ, అన్నిచోట్ల పరిశుభ్రత ముఖ్యమని తెలియజేశారు. మరుగుదొడ్లు చాలా పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులే మనకు దైవ సమానులని వారికి ఎటువంటి ఆటంకం జరగకుండా చూసుకునే బాధ్యత మనదని తెలియచేశారు. చైర్మన్ సుధాకర్ యాదవ్‌తో పాటు బోర్డ్ మెంబర్ చల్లా రామచంద్ర రెడ్డి తదితరులు వున్నారు. చూడండి వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments