Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ లో ప్రత్యేక పరీక్ష ద్వారా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:59 IST)
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి డా సురేష్ స్పష్టం చేశారు. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నామని మంత్రి డా. సురేష్ వివరించారు. 

ఈ మేరకు ట్రిపుల్ ఐటీల యాజమాన్యం తీర్మానం చేశాయని చెప్పారు. అయితే అందుకోసం చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో వంద మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు.

ప్రత్యేక పద్దతిలో ఓఎంఆర్ ఆధారితంగా ఆఫ్లైన్లో నిర్వహించే ఈ ప్రవేశపరీక్షలో మ్యాథ్స్కకు 50, సైన్స్ కు50 మార్కులు ఉంటాయని చెప్పారు. పదో తరగతి సిలబస్ ఆధారంగాఉండే ఈ పరీక్ష కోసం ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని, తెలంగాణలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న ఆర్జీయూకేటీ (త్రిబుల్ ఐటీ)లో ఏటా పదో తరగతి ఫలితాల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ చేసిన విషయం తెలిసిందేనని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments