Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రత్న అటల్ బిహారి వాజపేయి ప్రధమ వర్థంతి... నివాళులు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:00 IST)
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ప్రధమ వర్ధంతిని రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ అటల్‌జి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు కొత్తపల్లి గీత వాజపేయి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
అనంతరం జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ... అటల్‌జి దేశానికి చేసిన సేవ ఎనలేనిది అని కొనియాడారు. నేషనల్ హైవే నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యానపు యేసు, ప్రధాన కార్యదర్శి కోన సతీష్, రాష్ట్ర మహిళ మోర్చా కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, మండల మహిళ మోర్చా అధ్యక్షులు ధనాల రామలక్ష్మి, మట్టా నాగబాబు, పడాల హాత్తిరామ్, నాసింశెట్టి శ్రీను, కెర నూకరత్నం, పాలివేల వాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments