Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా మంట - కేజీపై రూ.50 పెరుగుదల

Webdunia
సోమవారం, 2 మే 2022 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, టమోటా ధర విపరీతంగా పెరిగిపోయింది. విజయనగరం జిల్లా లావేరు మార్కెట్‌లో పది రోజుల క్రితం కిలో టమోటా ధర రూ.20గా వుంది. అయితే, ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.60కి పెరిగింది. దీంతో టమోటాలను కొనాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. 
 
తమ వద్ద కేజీ టమోటాలను రూ.10కి కొనుగోలు చేసే వ్యాపారులు ఇపుడు తమ వద్ద పంట లేకపోవడంతో ఒక సిండికేట్‌గా ఏర్పడి కిలో రూ.60కి అమ్ముతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. 
 
అటు మదనపల్లి మార్కెట్‌సో కూడా టమోటా ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం నాణ్యమైన టమోటా రూ.30 నుంచి రూ.35 పలికింది. ఇపుడు రంజాన్ పండుగ సమీపించడంతో ఈ ధర రూ.55 నుంచి రూ.60కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments