Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వానికి మరో అవార్డు వచ్చిందా.. ఎందుకు.. ఎందులో?

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (15:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో అవార్డు వచ్చింది. నీతి ఆయోగ్ సలహాదారు నేతృత్వంలోని జ్యూరీ ఏపీ ప్రభుత్వాన్ని మరో పురస్కారానికి ఎంపిక చేసింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డు ఇచ్చింది. 
 
నిజానికి గత కాలంగా ఏపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు అవార్డు వరించింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె.సిన్హా సారథ్యంలోని జ్యూరీ కమిటీ పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 
 
పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఏపీ సర్కారు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని జ్యూరీ సభ్యులు వెల్లడించారు. మరోవైపు, ఈ అవార్డును రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అందుకోనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నర్, పోలీసింగ్ విభాగాల్లో ఏపీకి ఇప్పటికే అవార్డులు దక్కడం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments