Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తూర్పుగోదావరి జిల్లాలో మెగా వ్యాక్సినేష‌న్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (08:07 IST)
సోమ‌వారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జ‌ర‌గ‌నుంద‌ని, ఈ కార్య‌క్ర‌మానికి రెండు ల‌క్ష‌ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచామని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు.

అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో 45 ఏళ్లు దాటిన వారికి మొద‌టి డోసుతో పాటు, తొలి డోసు తీసుకొని 84 రోజులు అయిన వారికి రెండో డోసు టీకాలు వేయ‌నున్న‌ట్లు జేసీ తెలిపారు.

జిల్లాలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారిలో ఇంకా నాలుగు ల‌క్ష‌ల మంది మొద‌టి డోసు తీసుకోవాల్సి ఉంద‌ని, అదే విధంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారు 40 వేల మంది ఉన్నార‌ని, వీరంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. 

గ‌ర్భిణీ స్త్రీల‌కు, ఉపాధ్యాయుల‌కు కూడా మొదటి డోసు పంపిణీ చేయ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments