Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలోకి 30 వైసీపీ కుటుంబాలు.. ఎక్కడ?

YCP families
Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:58 IST)
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చాకలి శివన్న, మాధవరం శివన్న, కల్లూరు వెంకటస్వామి, బిచ్చాలు రాముడు, బెళగల్‌ హుశేని, చంద్ర, బడాయి నారాయణ, మాధవరం హుశేని, పెద్దభూంపల్లి శ్రీరాములుతో పాటు దాదాపు 30 కుటుంబాలు ఆదివారం మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, చిన్నభూంపల్లి మాజీ సర్పంచ్‌ నరసింహులు ఆధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీలోకి చేరారు.

వారికి తిక్కారెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు సేవ చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ నాయుడు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, జంపాపురం మాజీ సర్పంచ్‌ కృష్ణారెడ్డి, తిప్పలదొడ్డి నీలకంఠా రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సోల్మాన్‌ రాజు, బెళగల్‌ సర్పంచు మాల పద్మమ్మ, రామయ్య పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments