Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలై నుంచి తిరుపతికి.. ఆర్టీసీ బస్సు బోల్తా

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:45 IST)
తిరుపతి నగర సమీపంలోని బాలాజీ డైరీ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ బస్సులో అందులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
 
టిప్పర్‌ను ఢీకొట్టకుండా తప్పుకునేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును ఆపడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 
 
తిరువణ్ణామలై నుంచి వస్తున్న బస్సు 42 మంది ప్రయాణికులతో తిరువణ్ణామలై నుంచి తిరుమలకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎస్వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments