Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌ డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలు?

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (10:17 IST)
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వరల్డ్ క్లాస్ డిజైన్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇప్పటికే ఈ డిజైన్లు పూర్తికావడంతో ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు. 
 
ఈ మేరకు వారు తిరుపతి ఎంపీ గురుమూర్తికి తమ అభ్యంతరాలను తెలిపారు. స్థానికుల అభ్యంతరాలపై ఎంపీ గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments