Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌ డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలు?

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (10:17 IST)
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వరల్డ్ క్లాస్ డిజైన్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇప్పటికే ఈ డిజైన్లు పూర్తికావడంతో ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు. 
 
ఈ మేరకు వారు తిరుపతి ఎంపీ గురుమూర్తికి తమ అభ్యంతరాలను తెలిపారు. స్థానికుల అభ్యంతరాలపై ఎంపీ గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments