Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:54 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. రోజూ సాయంత్రం 6.30 నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి, భూదేవిలతో కలసి గోవిందరాజస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

అనంతరం ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సంగీత, హరికథ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

వైభవంగా పురందరదాసు ఆరాధనోత్సవాలు..
పురందరదాసు ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మయప్పస్వామిని ఊరేగింపుగా నారాయణగిరి పార్కులోని పద్మావతి పరిణయవేదికకు వేంచేపు చేశారు.

అక్కడ ఉత్సవమూర్తులకు ఊంజల్‌సేవ నిర్వహించారు. ఆ సమయంలో దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం
Show comments