Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:54 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. రోజూ సాయంత్రం 6.30 నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి, భూదేవిలతో కలసి గోవిందరాజస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

అనంతరం ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సంగీత, హరికథ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

వైభవంగా పురందరదాసు ఆరాధనోత్సవాలు..
పురందరదాసు ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మయప్పస్వామిని ఊరేగింపుగా నారాయణగిరి పార్కులోని పద్మావతి పరిణయవేదికకు వేంచేపు చేశారు.

అక్కడ ఉత్సవమూర్తులకు ఊంజల్‌సేవ నిర్వహించారు. ఆ సమయంలో దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments