Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో దారుణం... మామ కళ్ళలో కారం చల్లిన కోడలు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (15:20 IST)
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తన భర్త పేరిట రాయలేదన్న కోపంతో మామ కళ్లలో కోడలు కళ్ళలో కారం చల్లింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి మామపై దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి పట్టణంలోని అనంత వీధికి చెందిన ఓ వృద్ధుడు తన కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. ఆ వృద్ధుడు పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరుకు రాసివ్వాలంటూ ఎప్పటినుంచే వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తండ్రిపై దౌర్జన్యం చేశాడు. 
 
ముఖ్యంగా, కోడలు తన ప్రతాపం చూపింది. మామ కళ్ళలో కారం చల్లింది. దీంతో కళ్ళు మంటలతో తల్లడిపోతున్నా ఏమాత్రం కనికరం చూపని కన్నబిడ్డ అతనిపై దాడి చేశారు. ఇదంతా వీధిలో జరగడంతో స్థానికులు కొందరు వీడియో తీసి పోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments