Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో దారుణం... మామ కళ్ళలో కారం చల్లిన కోడలు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (15:20 IST)
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తన భర్త పేరిట రాయలేదన్న కోపంతో మామ కళ్లలో కోడలు కళ్ళలో కారం చల్లింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి మామపై దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి పట్టణంలోని అనంత వీధికి చెందిన ఓ వృద్ధుడు తన కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. ఆ వృద్ధుడు పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరుకు రాసివ్వాలంటూ ఎప్పటినుంచే వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తండ్రిపై దౌర్జన్యం చేశాడు. 
 
ముఖ్యంగా, కోడలు తన ప్రతాపం చూపింది. మామ కళ్ళలో కారం చల్లింది. దీంతో కళ్ళు మంటలతో తల్లడిపోతున్నా ఏమాత్రం కనికరం చూపని కన్నబిడ్డ అతనిపై దాడి చేశారు. ఇదంతా వీధిలో జరగడంతో స్థానికులు కొందరు వీడియో తీసి పోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments