Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఉప ఎన్నిక పోలింగ్.. వైసీపీ దొంగ ఓట్లు..?

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:26 IST)
తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, కొన్ని చోట్ల ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి ఎన్నికల కోసం వైసీపీ బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తుందని, ఎన్నికల సంఘానికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. 
 
తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీ నగర్ సెంటర్ లో టీడీపీ నేతలు రోడ్డుపై భైఠాయించారు. కల్యాణమండపంలో బయట నుంచి వచ్చిన వ్యక్తులపై ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి వారంతా జారుకున్నారు. ఎన్నిసార్లు ఎన్నికల సంఘానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని,అందుకే నిరసనలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments