Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీలో మూడువేలకు పైగా ఉద్యోగాల భర్తీ.. ఫేక్ న్యూస్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (11:54 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అనేక మంది నిరుద్యోగులు ఇది నిజమని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు.
 
కొందరైతే టీటీడీలో తమకు తెలిసిన వారిని సంప్రదించి ఎలాగైనా తమకు ఓ ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నారట కూడా. అయితే ఈ అంశంపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేసింది. 
 
ఉద్యోగాల భర్తీ కోసం టీటీడీ ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదని స్పష్టం చేసింది. నిరుద్యోగులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ విడుదల చేసిన ఈ ప్రకటనతో ఉద్యోగాల భర్తీ వార్త అవాస్తవమని తేలింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments