Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి పాలన వస్తుందని ఊహించలేదు: బండి సంజయ్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (11:49 IST)
తెలంగాణ సాధిస్తే కుటుంబ పాలన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం సమానత్వం కోసం పాలన కొనసాగుతుందని విమర్శించారు.

ఈ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాసామ్యనికి ప్రతీకగా మోదీ పాలన కొనసాగుతుందని చెప్పారు.

దేశంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం చట్టాలు తెస్తే... కొన్ని రాజకీయ పార్టీలు దానికి వ్యతిరేకంగా డమ్మీ ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర వ్యవసాయ చట్టానికి తెలంగాణ రైతులు పూర్తి మద్దతు తెలుపుతున్నందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments