Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు కుదింపు, కారణమేంటంటే?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:29 IST)
తిరుమల శ్రీవారి దర్సన టోకెన్లు దొరకడం సాధారణంగా కష్టంతో కూడుకున్న పని. భారీ రెకమెండేషన్లు, విఐపిల లెటర్లు ఇలా తెగ హడావిడి చేస్తే తప్ప స్వామివారి దర్సన భాగ్యం దొరికే పరిస్థితి. దర్సనం దొరికిందంటే ఇక ఆ భక్తుడికి పెద్ద పండుగే. ఇదంతా ఎప్పటిదీ.... కరోనాకు ముందు మాట.
 
అలాగే సర్వదర్సనం టోకెన్లను టిటిడి గతంలో అందిస్తూ వచ్చింది. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే భక్తులు స్వామివారిని దర్సించుకుంటూ ఉండేవారు. అయితే సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 
 
ఆన్ లైన్లో ఇప్పటి వరకు టిటిడి 15 వేల టోకెన్ల వరకు భక్తులకు ఇస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్సనాలను భారీగా కుదించింది టిటిడి. ప్రత్యేక ప్రవేశ దర్సన టిక్కెట్లను 5 వేలకు తగ్గించింది. టిక్కెట్ల సంఖ్యను కుదించడంతో తిరుమలలో భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గనుంది. ఇప్పటికే సర్వదర్సన టోకెన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments