Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:00 IST)
క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ళే భ‌క్తుల‌కు ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఘాట్ రోడ్డుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఎంత‌గా అభివృద్ధి ప‌రిచినా, మ‌ధ్య‌లో అర‌ణ్యాలు నుంచి వ‌స్తున్న క్రూర‌మృగాలు భ‌క్తుల ద‌ర్శ‌నానికి అవ‌రోధంగా మారుతున్నాయి. తాజాగా తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం భ‌క్తుల వెన్నులో చ‌లి ప‌ట్టిస్తోంది.

ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద సంచరించిన చిరుతను ప‌లువురు ప్ర‌యాణికులు ప్ర‌త్య‌క్షంగా చూశారు. కొంద‌రు త‌మ సెల్ ఫోన్ లో చిరుత పులి దృశ్యాలను బంధించారు. భక్తులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అప్రమత్తం అయి, సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి పంపించే ప్రయత్నం చేసిన అటవీ శాఖ సిబ్బంది, కొద్ది రోజులు ఈ మార్గంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments