Webdunia - Bharat's app for daily news and videos

Install App

'టైగర్‌'తో కాకినాడ వాసుల టెర్రర్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (11:04 IST)
కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఓ టైగర్ స్థానికులన భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పులిని వేటాడేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నెల రోజులు ఈ పులి వేట కోసం గాలిస్తున్నారు. పైగా, ఇది అటవీ శాఖ అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటుంది. అంటే ఆ టైగర్ కుయుక్తుల ముందు అటవీ అధికారుల ఆటలు సాగడం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పించుకుని తిరుగుతున్న పులి దెబ్బకు స్థానికు హడలిపోతున్నారు. 
 
కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాళెం పరిసర ప్రాంతాల్లో పులి అడుగు జాడలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. పులి ఎటువైపు నుంచి తన పంజా విసురుతుందోనని ప్రజలు హడలిపోతున్నారు. అయితే, ఈ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు పెద్దపెద్ద బోన్లు ఏర్పాటు చేసి అందులో మాంసాన్ని ఎరగా పెట్టారు. అయితే, ఈ ప్రాంతంలోకి ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments