Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లోకి ఎగిరిన ఇన్నోవా కారు - స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:35 IST)
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారు టైర్ పేలి.. అటుగా వస్తున్న బైక్‌పై పడడం ప్రమాదం సంభవించింది. 
 
ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని నంద్యాల హైవేలో గోదాం దగ్గరలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డివైడర్ దాటుకుని.. అటువైపు నుంచి వస్తున్న బైక్‌పై పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మ‌ృతి చెందారు. 
 
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నలుగురు వ్యక్తులు కూడా శిరివెళ్ల గ్రామానికి చెందిన వారిగా తెలసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments