Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లోకి ఎగిరిన ఇన్నోవా కారు - స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:35 IST)
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారు టైర్ పేలి.. అటుగా వస్తున్న బైక్‌పై పడడం ప్రమాదం సంభవించింది. 
 
ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని నంద్యాల హైవేలో గోదాం దగ్గరలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డివైడర్ దాటుకుని.. అటువైపు నుంచి వస్తున్న బైక్‌పై పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మ‌ృతి చెందారు. 
 
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నలుగురు వ్యక్తులు కూడా శిరివెళ్ల గ్రామానికి చెందిన వారిగా తెలసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments