Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగురాళ్లలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (09:52 IST)
dఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరాయి మూకలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారికి కొందరు పోలీసులు సైతం వత్తాసు పలుకుతుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. తాజా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్థరాత్రి సమయంలో ఆ సమీప బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపేశారు. 
 
ఈ హత్యలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేశ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌లో నరేశ్ భార్య మాధూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అదేసమయంలో ఈ హత్యలకు పాల్పడిన నిందితులు కూడా స్టేషన్‌లో లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments