Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగురాళ్లలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (09:52 IST)
dఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరాయి మూకలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారికి కొందరు పోలీసులు సైతం వత్తాసు పలుకుతుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. తాజా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్థరాత్రి సమయంలో ఆ సమీప బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపేశారు. 
 
ఈ హత్యలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేశ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌లో నరేశ్ భార్య మాధూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అదేసమయంలో ఈ హత్యలకు పాల్పడిన నిందితులు కూడా స్టేషన్‌లో లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments