Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

సెల్వి
గురువారం, 16 మే 2024 (11:36 IST)
ఎన్నికల అనంతర ఘర్షణలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో, బుధవారం పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులను గృహనిర్భంధంలో ఉంచారు.
 
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పరిస్థితిని సమీక్షించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా హింసాత్మక ఘటనలతో పల్నాడు జిల్లా అధికారులు 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్‌తో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి తక్షణమే బహిరంగ సభలపై నిషేధం విధించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
 
ఈ నిషేధం నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వర్తిస్తుంది. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి, రోడ్లు, వీధులు బోసిపోయాయి. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments