Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (10:56 IST)
ఓటమి గురించి పాఠాలు నేర్చుకుని నేను ఎల్లప్పుడూ ముందుకు నడుస్తూ వుంటానని చెబుతుంటారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నేను రెండుసార్లు భగంవతుడిని కోర్కెలు కోరాను. మొదటిసారి మా అభిమానుల్లో ఒకరు మహబూబ్ నగర్ నుంచి ఓ అభిమాని... అన్నా ఒక్క సినిమా హిట్ ఇవ్వని అడిగాడు. అప్పుడు మొదటిసారిగా భగవంతుడిని కోరుకున్నా. నాకోసం కాదు కానీ నా అభిమానుల కోసం ఒక్క హిట్ ఇవ్వమని, నా అభిమానుల ప్రేమతో చచ్చిపోతున్నాను అని అడిగాను. ఆ తర్వాత హిట్ కొట్టాము.
 
రెండోసారి... భీమవరం, గాజువాకలో పరాజయం చవిచూసినప్పుడు మనోళ్లందరూ ఆ ఓటమితో నలిగిపోతున్నారు. అందుకోసం రెండోసారి భగంవతుడిని ప్రార్థించాను. అందుకే పిఠాపురం దత్తాత్రేయుడు పిలిచాడు" అంటూ చెప్పారు. చూడండి ఈ వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments