Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:21 IST)
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నంద్యాల ఆళ్లగడ్డ మండలం గుబగుండమ్మ మెట్టలో చోటుచేసుకుంది. మృతులు కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తించారు.
 
బేతంచర్ల రాణాగాపురంలోని మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments