Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు డబ్బు అడిగేవారిని జైల్లో పెట్టి నాలుగు కుమ్మాలి: మంచు విష్ణు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (16:22 IST)
చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ హీరో మంచు విష్ణు. పోలింగ్ కేంద్రం ఖాళీగా ఉండడంతో నేరుగా వెళ్ళి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లే లేకపోవడంతో ఆశ్చర్యపోయారు మంచు విష్ణు.
 
అక్కడి అధికారులతో మాట్లాడారు. మందకొడిగా ఓటింగ్  జరుగుతోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓటు వేసిన తరువాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఓటు వేయాలంటే డబ్బు అడిగే వారిని జైల్లో పెట్టి నాలుగు తగిలించాలి. ఓటు మన ఆయుధం.. మన హక్కు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి.
 
ఎంతోమంది వృద్ధులు పోలింగ్ కేంద్రం వద్ద ఓటును వేసేందుకు వస్తున్నారు. యువతీయువకులు కూడా వారిని స్ఫూర్తిని తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు మంచు విష్ణు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు రాకపోవడంపై మాత్రం మంచు విష్ణు ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments