Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు టచ్‌లో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు: సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:46 IST)
తిరుపతి పర్యటనలో ఉన్న బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే వ్యాఖ్యలు చేశారు. బిజెపి చరిష్మా క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఎపిలోను కొంతమంది నేతలు బిజెపిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
 
రాయలసీమలోనే చాలామంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు బాంబు పేల్చారు సోము వీర్రాజు. త్వరలోనే వారందరూ బిజెపిలోకి వస్తారని.. బిజెపి బలోపేతమవుతోందని, వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమంటున్నారు. 
 
అలాగే ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రజలిచ్చిన దీవెనలన్న సోము వీర్రాజు మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి జనం ఓటేశారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగురుతుందని.. మోడీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments