Webdunia - Bharat's app for daily news and videos

Install App

83 యేళ్ళ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దొంగ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (17:57 IST)
దొంగతనాలలో ఆరితేరిన ఓ వ్యక్తికి ఎన్ని సార్లు శిక్ష పడినా బుద్ధిరాలేదు. మళ్లీ మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. నగలు డబ్బు దొంగతనం చేయబోతే అడ్డు పడిన వృద్ధురాలిపై అత్యాచారానికి కూడా ఒడిగట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివారలను పరిశీలిస్తే, గేరీ మ్యాలెట్(51) గత 30 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు వెళ్లాడు. 1992లో దొంగతనం కేసులో జైలు శిక్షను అనుభవించి విడుదలైన గేరీ ఆ తర్వాత డ్రగ్స్, ప్రాపర్టీ దొంగతనాల కేసులో జీవితాన్ని మరోమారు కటకటాల వెనుక గడిపాడు. 
 
2014 మే నెలలో మళ్లీ జైలు నుండి విడుదలయ్యాడు. అయినా తన పంధాని మార్చుకోలేదు. వరుసగా నేరాలు చేస్తూనే ఉన్నా పోలీసులకు మాత్రం చిక్కలేదు. పోలీసులు ఎన్నోమార్లు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇటీవల ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లిన గేరీకి 83 ఏళ్ల వృద్ధురాలు కనిపించింది. 
 
నగలు, డబ్బు ఎక్కడున్నాయని బెదిరించి అడిగాడు. అమె తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అత్యాచారం చేయబోయాడు. తీవ్రంగా కొట్టి నగలు, డబ్బు దోచుకుని అక్కడ నుండి పరారయ్యాడు. దాడిలో వృద్ధురాలి పక్కటెముకులు విరిగాయని, తలపై కూడా తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గేరీపై ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. గేరీ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments