Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో కొవిడ్‌-19 వ్యాక్సిన్ కు స్పందన కరవు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:23 IST)
గుంటూరు జిల్లావ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఆశించిన స్థాయిలో జరగడంలేదు. దీంతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ భారీగా వృథా అవుతుంది. ఒక వైల్‌లో ఉన్న వ్యాక్సిన్‌తో 10 మందికి టీకాలు వేయవచ్చు.

ఒకసారి వైల్‌ తెరిచిన తర్వాత గరిష్ఠంగా నాలుగు గంటల్లోపు వ్యాక్సినేషన్‌ చేయాలి. లేకుంటే మిగిలిన వ్యాక్సిన్‌ను పారపోయాల్సిందే. జిల్లాలో చాలాకేంద్రాల్లో అతి తక్కువగా వ్యాక్సినేషన్‌ పర్సంటేజీ నమోదౌతుంది. 

కొన్ని కేంద్రాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూసి వైల్‌లో మిగిలిన వ్యాక్సిన్‌ను పారబోయక తప్పడం లేదు. 

గుంటూరు జిల్లాలో 43 కేంద్రాల్లో గురువారం జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 26 శాతం మందికి టీకాలు ఇచ్చారు. కొ-విన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న 2355 మందిలో 619 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 11,811 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ జరిగినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments