Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని ఆందోళనకు రైతు సంఘాల సంఘీభావం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:39 IST)
రాజధాని గ్రామాలలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నాలు నిర్వహిస్తున్న రైతాంగానికి సంఘీభావం తెలిపేందుకు వివిధ సంఘాలకు చెందిన రైతు సంఘం రాష్ట్ర నాయకులు మంగళవారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

తొలుత ఉండవల్లి నుంచి ప్రారంభమై 10 గంటలకు పదిన్నర గంటలకు ఎర్రబాలెం 11 గంటలకు కృష్ణాయపాలెం 12 గంటలకు మందడం ఒంటి గంటకు వెలగపూడి రెండు గంటలకు రాయపూడి రెండున్నర గంటలకు తుళ్లూరు ధర్నా శిబిరాల వద్దకు రైతు సంఘం నాయకులు వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుతారు.

ఈ పర్యటనలో  మాజీ మంత్రివర్యులు రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు, రైతు నాయకులు వై. కేశవరావు, రావుల వెంకయ్య, పూల పెద్దిరెడ్డి ప్రసాదరావు పీ. నరసింహారావు, ఎలమంద రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు,

కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగబోయిన రంగారావు, పి. జమలయ్య, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్న శివశంకర్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments