Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచ‌లాన్ని ద‌ర్శించిన పూస‌పాటి గ‌జ‌ప‌తి వంశీయులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (20:17 IST)
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని పూసపాటి వంశీయులు సుధా గజపతి, ఉర్మిలా గజపతి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు.

దర్శనం అనంత‌రం ఆలయంలో నృసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు అద్భుతంగా ఉందని సుధా గజపతి ప్రశంసించారు. స్థలపురాణం, ఆలయంలోని శిల్పాల గురించి తన కుమార్తె ఉర్మిళకు సుధా గజపతి వివరించి చెప్పారు.

శనివారం ఆనంద గజపతి జయంతి ఉందని, ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని పూస‌పాటి ఊర్మిళా గ‌జ‌ప‌తి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments