Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానంలో ప్రజా పోరాటం గెలుస్తుంది: మాజీ మంత్రి దేవినేని ఉమా

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:39 IST)
అమరావతి ఐక్యకార్యాచరణ సమితి (జెఎసి) పిలుపు మేరకు అమరావతి "ఆంధ్రుల రాజధాని సమరభేరీ" కార్యక్రమంలో భాగంగా జి.కొండూరులో కాగడాల ప్రదర్శన మరియు  స్కై లాంతర్ల ఎగరవేసే కార్యక్రమం తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు, రైతుకూలీలు, మహిళా రైతులు చేస్తున్న ఉద్యమం ఇవాళ్టికి 299వ రోజుకు చేరుకుందన్నారు.

న్యాయస్థానంలో ప్రజాపోరాటమే గెలుస్తుందన్నారు. ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగు వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉమ ఆరోపించారు.

విశాఖలో భూదందా, భూ దోపిడి జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం దోచుకున్న భూములను అమ్ముకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments