అధికారుల నిర్లక్ష్యం, సచివాలయ ఫర్నిచర్‌పై పిల్లలు ఆటలు

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (22:21 IST)
కోడూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ నెల 3న నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఉన్న సచివాలయ సిబ్బంది టేబుళ్లను బయట పెట్టారు. ప్రమాణ స్వీకారం జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ ఫర్నిచర్‌ని పట్టించుకునే నాధుడే లేకపోయాడు.
 
దీంతో పిల్లలు ఆడుకుంటూ టేబుల్‌లో ఉన్న విలువైన పేపర్లతో సహా ఆట వస్తువుల వలే ఆడుతున్న పరిస్థితి. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటరీలు వారి ఫర్నిచర్‌ని కూడా జాగ్రత్త పరచుకోలేని వీరు ప్రజలకు ఏమి సేవ చేస్తారంటూ గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
 
ఈ పరిస్థితిని చూసిన స్థానిక ప్రజలు అధికారుల బాధ్యత ఇదేనా అంటూ వారి నిర్లక్ష్య ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments