Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్‌లో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే అబ్బాయిలను పంపించారు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (20:53 IST)
కొంతమంది వ్యక్తులు లేడీస్ హాస్టల్లో చొరబడటం కలకలం రేగుతోంది. ఒక యువతి బట్టలు మార్చుకుంటుండగా మగవాళ్ళు గదిలోకి ప్రవేశించి చూశారంటూ ఆ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని మై హోం లేడీస్ హాస్టల్ లీజు వివాదంలో ఉంది. లీజుకు తీసుకునే హాస్టల్ నడుపుతున్న వారిని ఖాళీ చేయాలంటూ యజమాని కొంతకాలంగా బలవంతపెడుతున్నాడంటూ వార్త. 
 
లీజు గడువు పూర్తి కాకముందే నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ భవనం అద్దె రేటు పెంచారని ఆరోపించారు హాస్టల్ నిర్వాహకులు. ఈ వివాదం కొనసాగుతుండగానే భవనం యజమానికి చెందిన వ్యక్తులు లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించడం. అదే సమయంలో యువతి బట్టలు మార్చుకుంటుండటంతో వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించి సి.సి.ఫుటేజ్ వివరాలు కూడా హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమర్పించారు. దీంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments