Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు తండ్రి బేరం

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (06:31 IST)
8 రోజుల వయస్సు ఉన్న ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు ఓ తండ్రి బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఉదంతం గురువారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం కలిగించింది.

నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థనగర్‌కు చెందిన రజిత వారం క్రితం ఇద్దరు ఆడ కవలల‌కు జన్మనిచ్చింది. మొదటి కాన్పులో రజిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నాలుగేళ్ళ క్రితం రాజేష్, రజితలు ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆడపిల్లలతో ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని గ్రహించిన రాజేష్ లక్షన్నర నగదుకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఇది తెలిసి అత‌ని మామ అల్లుడితో గొడవపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments