Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం జగన్ రూ. 75 లక్షల సాయం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:29 IST)
భారతదేశం మువ్వన్నెల జాతీయ పతాకం సృష్టికర్త పింగళి వెంకయ్య. ఆయన కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థికసాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు సాయం చేయాలని శుక్రవారం ఉత్తర్వులను సైతం జారీ చేసింది.
 
ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్న సీఎం ఆర్థిక సాయం ఉత్తర్వులను ఆమెకు అందజేసి నగదును ఖాతాలో జమ చేయించారు.
 
కాగా భారతదేశ జాతీయ పతాకం రూపొందించి మార్చి 31 నాటికి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా పింగళి కుమార్తెను సీఎం సత్కరించినట్లు సీఎంఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments