Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో ఉమ్మెత్తకాయలు తినడంతో కుటుంబం అస్వస్థత

Webdunia
శనివారం, 16 మే 2020 (16:38 IST)
ఉమ్మెత్తకాయలు తింటే కరోనా సోకదన్న అపోహతో ఒక కుటుంబం ఆస్పత్రి పాలైంది. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో ఈ ఘటన జరిగింది.

ఉమ్మెత్తకాయలు తింటే కరోనా దరిచేరదన్న అసత్య వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. దీంతో నిజమేనని నమ్మిన నలుగురు కుటుంబ సభ్యులు వాటిని తినడంతో అస్వస్థతకు గురయ్యారు.

స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments