Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:05 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.

దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం ఈవో రామారావు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి... స్వామి, అమ్మవార్ల మహామంగళహరతి సేవలో పాల్గొన్నారు. 
 
అక్కడి నుంచి శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకున్నారు. దృష్టి కేంద్రం వద్ద నుంచి జలాశయాన్ని వీక్షించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి వెళ్లి శ్రీశైలం జలాశయ నిర్మాణ నమూనాను పరిశీలించారు. 
 
శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం వివరాలను జలవనరుల శాఖ ఇంజనీర్లు.. ఆయనకు వివరించారు. సీజే వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments