Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:05 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.

దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం ఈవో రామారావు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి... స్వామి, అమ్మవార్ల మహామంగళహరతి సేవలో పాల్గొన్నారు. 
 
అక్కడి నుంచి శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకున్నారు. దృష్టి కేంద్రం వద్ద నుంచి జలాశయాన్ని వీక్షించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి వెళ్లి శ్రీశైలం జలాశయ నిర్మాణ నమూనాను పరిశీలించారు. 
 
శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం వివరాలను జలవనరుల శాఖ ఇంజనీర్లు.. ఆయనకు వివరించారు. సీజే వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments