బాబోయ్... తాగి వాహనం నడుపుతున్నారు

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:08 IST)
'మద్యం సేవించి వాహనం నడపరాదు' అన్ని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా మందుబాబుల తీరు మారడంలేదు. వారాంతాల్లో జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రంకర్స్​ పట్టుబడుతున్నారు.

మహిళలు మేమేం తక్కువకాదంటూ.. తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా మందుబాబుల తీరు మారడం లేదు.

వారాంతం వచ్చిందంటే చాలు...ఫూటుగా మద్యం సేవించడం, స్టీరింగ్ పట్టడం. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

రాత్రి జూబ్లీహిల్స్​లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17 మందిపై కేసులు నమోదు చేశారు.

వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 11కార్లు , ఆరు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments