Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలోనే విద్యార్థినిపై అత్యాచారం, నిందితుడు మైనర్ బాలుడు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:29 IST)
9,10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులను నడుపుతున్నారు. తల్లిదండ్రుల ఆమోదంతోనే ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు కాకుండా నేరుగా తరగతులను చెబుతున్నారు. అయితే ఈ క్లాసులు ఆ విద్యార్థిని పాలిట శాపంగా మారింది. నమ్మిన వ్యక్తే అతి దారుణంగా మోసం చేశాడు. అత్యాచారం చేసి పరారయ్యాడు. 
 
చిత్తూరులోని ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్‌కు వెళ్ళింది. విద్యార్థికి బంధువు, మైనర్ బాలుడు గత కొన్నిరోజుల నుంచి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. ప్రేమ పేరుతో ఆ విద్యార్థినికి దగ్గరయ్యాడు. అయితే ఎప్పటిలాగా స్కూలుకు రావడంతో ఆ విద్యార్థిని కూడా అతనితో కలిసి మాట్లాడుతూ కూర్చుంది.
 
అయితే ఉన్నట్లుండి ఆ మైనర్ బాలుడు మృగాడిలా మారిపోయాడు. విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే స్కూలు ఉండడం..తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో తండ్రి స్కూలు వద్దకు వెళ్ళాడు. అప్పటికే అత్యాచారం చేసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారవుతూ కనిపించాడు. 
 
దీంతో కుమార్తెతో పాటు వెళ్ళి ఒన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments