Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలోనే విద్యార్థినిపై అత్యాచారం, నిందితుడు మైనర్ బాలుడు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:29 IST)
9,10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులను నడుపుతున్నారు. తల్లిదండ్రుల ఆమోదంతోనే ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు కాకుండా నేరుగా తరగతులను చెబుతున్నారు. అయితే ఈ క్లాసులు ఆ విద్యార్థిని పాలిట శాపంగా మారింది. నమ్మిన వ్యక్తే అతి దారుణంగా మోసం చేశాడు. అత్యాచారం చేసి పరారయ్యాడు. 
 
చిత్తూరులోని ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్‌కు వెళ్ళింది. విద్యార్థికి బంధువు, మైనర్ బాలుడు గత కొన్నిరోజుల నుంచి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. ప్రేమ పేరుతో ఆ విద్యార్థినికి దగ్గరయ్యాడు. అయితే ఎప్పటిలాగా స్కూలుకు రావడంతో ఆ విద్యార్థిని కూడా అతనితో కలిసి మాట్లాడుతూ కూర్చుంది.
 
అయితే ఉన్నట్లుండి ఆ మైనర్ బాలుడు మృగాడిలా మారిపోయాడు. విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే స్కూలు ఉండడం..తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో తండ్రి స్కూలు వద్దకు వెళ్ళాడు. అప్పటికే అత్యాచారం చేసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారవుతూ కనిపించాడు. 
 
దీంతో కుమార్తెతో పాటు వెళ్ళి ఒన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments